Skip to main content

Amazon Freedom Sale బంపర్ అఫర్: కేవలం రూ.6,999 రూపాయలకే FHD LED TV


Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది

Freedom Sale సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది.

చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి.

ఆగష్టు 15 సందర్భంగా, Amazon India ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన Amazon Freedom Sale ని ప్రకటించింది. ఈ సేల్ రోజు నుండి మొదలయ్యింది మరియు ఆగష్టు 11 వ తేదికి ముగుస్తుంది. ఈ సేల్ నుండి చాలా ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లు ఇప్పటికే ప్రకటించింది. చాలా తక్కువ ధరలో, ఒక మంచి FHD LED TV కొనాలని చూస్తున్నవారు ఈ అఫర్ అస్సలు మిస్సవకండి.

Sanyo (24 Inches) Full HD LED TV  (Buy Here)

MRP : Rs. 9, 990

అఫర్ ధర : Rs. 6, 999

Sanyo Full HD LED TV ప్రత్యేకతలు

Sanyo కంపెనీ యొక్క ఈ Full HD LED TV 24 అంగుళాల పరిమాణంలో వస్తుంది మరియు ఒక సాధారణ బెడ్ రూమ్ ల్లో సరిగ్గా సరిపోతుంది. ఈ FHD LED టీవీ కాబట్టి, మంచి సినిమా అనుభవం ఈ టీవీ ద్వారా మీకు కలుగుతుంది. అలాగే, అన్ని వీడియోలను సూపర్ క్వాలీటి మరియు క్లారిటీతో వీక్షించవచ్చు. ఈ టీవీతో మీరు 1920x1080 రిజల్యూషన్ తో కంటెంట్ ను చూడవచ్చు. అలాగే, A + గ్రేడ్ ప్యానల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్రీ వాల్ మౌంట్ స్టాండ్ పొందవచ్చు.

ఆడియో పరంగా, ఈ టీవీ తో మీకు 10W సౌండ్ అవుట్ ఫుట్ అంధిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 1HDMI పోర్ట్, 1 USB పోర్ట్ మరియు 1VGA పోర్ట్ ఈ టీవీలో ఉన్నాయి.

అధనపు ఆఫర్ : ఈ సేల్ ద్వారా కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ పైన SBI బ్యాంక్ అఫర్ ప్రకటించింది. ఈ అఫర్ ఏమిటంటే, SBI బ్యాంక్ యొక్క కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ కొనేవారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ అఫర్ పైన కొన్ని షరతులు వర్తిస్తాయి.                                 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...