Skip to main content

TeachersWeb


*To see ESR Website  Click here

*నాడు-నేడులో పనిచేసిన వారికి గౌరవ వేతనం   ఎం.ఈ. ఓ లకురూ.16000..సి.ఆర్.పి. లకు..రూ.12000 హనారోరియం..ప్రకటించిన విద్యాశాఖ....డి.ఈ. కి రూ.20000,జె.ఈ కి రూ.6000,యఫ్ .ఈ కి.రూ.16000,ఏ.ఈ కి రూ.16000    Downoad GO 

* నాడు నేడు పాఠశాలల రివ్యూ మీటింగ్ లు ఇక నుండి క్రొత్త App లో                             Covid 19 విస్తృతి దృష్ట్యా సమావేశాలను వీలైనంతవరకూ సామూహంగా నిర్వహించకుండా ఉండడం కోసం కమిషనర్ గారు WEBEX MEET AAP ను ఉపయోగించు కొనుటకు అవకాశం కల్పించి ఉన్నారు.కావున తదుపరి జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ లు webex meet aap నందు  జరుగుతాయి.అందువలన అందరూ మండల విద్యాశాఖ అధికారులు..ఎం ఆర్ సి సిబ్బంది...నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు....క్లస్టర్ రీసోర్స్ పర్సన్ లు webex app ని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.

*SSC 2020 మార్కుల మెమో విడుదల                                                                                                 SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి    http://results20.bseap.org/




















SSC 2020 మార్కుల మెమో విడుదల




SSC 2020 మార్కుల మెమో విడుదల


SSC 2020 మార్కుల మెమో విడుదల


 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...