Skip to main content

TeachersWeb


*To see ESR Website  Click here

*నాడు-నేడులో పనిచేసిన వారికి గౌరవ వేతనం   ఎం.ఈ. ఓ లకురూ.16000..సి.ఆర్.పి. లకు..రూ.12000 హనారోరియం..ప్రకటించిన విద్యాశాఖ....డి.ఈ. కి రూ.20000,జె.ఈ కి రూ.6000,యఫ్ .ఈ కి.రూ.16000,ఏ.ఈ కి రూ.16000    Downoad GO 

* నాడు నేడు పాఠశాలల రివ్యూ మీటింగ్ లు ఇక నుండి క్రొత్త App లో                             Covid 19 విస్తృతి దృష్ట్యా సమావేశాలను వీలైనంతవరకూ సామూహంగా నిర్వహించకుండా ఉండడం కోసం కమిషనర్ గారు WEBEX MEET AAP ను ఉపయోగించు కొనుటకు అవకాశం కల్పించి ఉన్నారు.కావున తదుపరి జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ లు webex meet aap నందు  జరుగుతాయి.అందువలన అందరూ మండల విద్యాశాఖ అధికారులు..ఎం ఆర్ సి సిబ్బంది...నాడు నేడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు....క్లస్టర్ రీసోర్స్ పర్సన్ లు webex app ని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.

*SSC 2020 మార్కుల మెమో విడుదల                                                                                                 SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి    http://results20.bseap.org/




















SSC 2020 మార్కుల మెమో విడుదల




SSC 2020 మార్కుల మెమో విడుదల


SSC 2020 మార్కుల మెమో విడుదల


 

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున అందించాలని పవన్ నిర్ణయం

  తమ ఆరాధ్య హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతంతో మృతి చెందడం తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ విషాదం పవన్ ను కదిలించివేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలంటూ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు, ప్రమాదం వివరాలు తెలుసుకున్న ఆయన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు. దూరమైన బిడ్డలను తీసుకురాలేను కానీ, బిడ్డలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు నేను బిడ్డనై నిలుస్తానంటూ వ్యాఖ్యానించారు.