Skip to main content

4G-Only iPhone 12: ఐఫోన్ 12 సిరీస్ లో చౌకైన ఫోన్ కావచ్చు



4G -Only iPhone 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని రూమర్

iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని ఊహిస్తున్నారు

ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.


iPhone 12 గురించి  నెట్టింట్లో వస్తున్న రూమర్లు నిజమైతే కనుక, ఈ సారి iPhone తీసుకురానున్న iPhone 12 లైనప్ చాలా విస్తృతమైనది మరియు ఉత్తేజకరమైనదిగా ఉండవచ్చు. నెక్స్ట్ జెనరేషన్ ఐఫోన్ సరికొత్త డిజైన్, సన్నని బెజెల్ మరియు 5G  సపోర్ట్ కలిగి ఉందనే రూమర్ ఉంది. ఏదేమైనా, 2021 ప్రారంభంలో 5 జి మద్దతు లేకుండా చౌకైన ఐఫోన్ 12 వస్తుందని కొత్త నివేదిక సూచిస్తుంది.

 ఈ ఐఫోన్ 12 యొక్క చవక మోడల్, కేవలం 4G- సపోర్ట్ తో మాత్రమే వస్తుందని, ఈ మోడల్ ధర సుమారు $ 800 (సుమారు రూ .60,000) ఉందవచ్చని మరియు ప్రస్తుత ఆపిల్ సరసమైన ఫోన్ iPhone SE వంటి ఫోన్ ‌లతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను సంపాదించానికి కృషి చేస్తున్నట్లు అర్ధమౌతోంది.

ఆపిల్ 2021 ప్రారంభంలో, చౌకైన 4G -Only iPhone 12 ను విడుదల చేయనుంది. కంపెనీ త్రైమాసిక ఆదాయాల కాల్ సందర్భంగా ఆపిల్ CFO లూకా మేస్త్రీ మాట్లాడినప్పుడు iPhone 12 ప్రొడక్షన్ వెనుకబడిందని ఆపిల్ ఇప్పటికే ధృవీకరించింది.

ఒక 6.1-అంగుళాల iPhone 12 మరియు 12 Pro ఫోన్లు రెండూ అక్టోబర్‌ లో మొదటి వేవ్‌ లో లాంచ్ అవుతాయని, 5.4-అంగుళాల iPhone 12 మరియు 6.7-అంగుళాల iPhone 12 Pro తరువాతి కాలంలో విడుదల చేయబడతాయని, ఇది బహుశా నవంబర్‌ లో కావచ్చని తెలిపింది. ఈ విషయాలన్నిటిని చూస్తుంటే, 2021 ప్రారంభంలో చౌకైన 4G -Only iPhone 12 విడుదల గురించి సరిపోలుతున్నాయి.

ఇక ఇతర iPhone వార్తలలో, ఈ ఐఫోన్ 12 ప్రో ఫోను ఎక్కువగా రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కలిగి ఉండవు. ఇంజనీర్లు బ్యాటరీ జీవితానికి సంబంధించి ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...