
రాష్ట్రంలో ఇసుక పాలసీ పై ఇవాళ ఉదయం పదిన్నరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష. ఇసుక కొరతను అధిగమించడం, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్.ఉదయం 11 గంటలకు గోదావరి, కృష్ణా నదులలో కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ఎన్జీవోలతో సీఎం జగన్ సమావేశం. మధ్యాహ్నం 12.30కి కోడిగుడ్లు సేకరణ , పౌష్టికాహార లోపం, మధ్యాహ్న భోజనంపై ఉన్నతాధికారుల తో సీఎం జగన్ సమావేశం.
Comments
Post a Comment