
అంతేకాదు.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు రూ.25 లక్షల ప్రయాణ బీమా సౌకర్యాన్ని కూడా ఐఆర్సీటీసీ అందించనుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికుల వస్తువులు చోరీకి గురైనా, దోపిడీ జరిగినా ఇదే ప్రయాణ బీమా ద్వారా రూ.లక్ష వరకు పరిహారమిచ్చే అవకాశం కూడా ఉంది. తాజా నిర్ణయంతో రైలు ఆలస్యానికి పరిహారం చెల్లించే తొలి రైలుగా తేజస్ ఎక్స్ప్రెస్ నిలిచిపోనుంది.
Comments
Post a Comment