Skip to main content

అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది: బొత్సా సత్యనారాయణ


మంత్రి బొత్స సత్యనారాయణ
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడింది
ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం
credit: third party image reference
గత ప్రభుత్వం మునిసిపల్ శాఖలోనే 15 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది
అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది
ప్రభుత్వ హాస్పటల్ ల వద్ద క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తాం
credit: third party image reference
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమే
బొగ్గు కొరత వలనే విద్యుత్ కోతలు
ప్రభుత్వం పై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు సరికాదు
కన్నా ఏ దృష్టితో చూసి విమర్శలు చేస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ తో సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయి
credit: third party image reference
గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది. 110 మునిసిపాల్టీలలో రాబోయే కాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నా

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...