Skip to main content

అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది: బొత్సా సత్యనారాయణ


మంత్రి బొత్స సత్యనారాయణ
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడింది
ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం
credit: third party image reference
గత ప్రభుత్వం మునిసిపల్ శాఖలోనే 15 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది
అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది
ప్రభుత్వ హాస్పటల్ ల వద్ద క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తాం
credit: third party image reference
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమే
బొగ్గు కొరత వలనే విద్యుత్ కోతలు
ప్రభుత్వం పై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు సరికాదు
కన్నా ఏ దృష్టితో చూసి విమర్శలు చేస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ తో సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయి
credit: third party image reference
గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది. 110 మునిసిపాల్టీలలో రాబోయే కాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నా

Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.