Skip to main content

అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది: బొత్సా సత్యనారాయణ


మంత్రి బొత్స సత్యనారాయణ
గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలనే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కుంటుపడింది
ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం
credit: third party image reference
గత ప్రభుత్వం మునిసిపల్ శాఖలోనే 15 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది
అన్న క్యాంటీన్ నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది
ప్రభుత్వ హాస్పటల్ ల వద్ద క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తాం
credit: third party image reference
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న విషయం వాస్తవమే
బొగ్గు కొరత వలనే విద్యుత్ కోతలు
ప్రభుత్వం పై కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు సరికాదు
కన్నా ఏ దృష్టితో చూసి విమర్శలు చేస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలి
రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ తో సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయి
credit: third party image reference
గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసింది. 110 మునిసిపాల్టీలలో రాబోయే కాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నా

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.