Skip to main content

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు భాగంగా గుడివాడ ఒన్ టౌన్ పోలీస్ స్టేషను లో    రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి  వెంకటేశ్వరరావు (నాని) , జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్  బాబు పోలీస్   అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకున్నా...ఈ దేశాన్ని రక్షించేది సైన్యం మనకు ఉన్నటువంటి అత్యున్నత  వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.పోలీస్ అంటే ప్రజలకు భయముంటుంది అదేవిధంగా మనకు ఎదైన అవసరమయినప్పుడు మొట్టమొదటి గుర్తుకు వచ్చేది పోలీస్.ఈ సమాజంలో సంఘం లో ప్రజలను రక్షించేటువంటి వ్యవస్థ అటువంటి పోలీసు విది నిర్వహణ వారి ప్రాణాలు సైతం పోగోట్డుకునే వ్యవస్థ , పోలీస్ మిలటరీ.వీది నిర్వహణ లో అమరులైన పోలీసులు ను ప్రతి సంవత్సరం అక్టోబర్ లో వారం రోజుల పాటు వారి స్మరించుకుంటున్నాం.పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకుంటూ వివిధ కారణాలు తో రక్తం కావలసిన ప్రజానీకానికి వారి రక్తదానం కార్యక్రమం ఇవ్వడం పోలీసులు ను అభినందిస్తున్న.ఇటువంటి కార్యక్రమం లో నేను కూడా భాగస్వామి గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర లో పోలీస్ సమస్యలు ను కూడా తెలుసుకున్నారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు కూడా వారాంతపు సెలవు ఉండాలని దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది వారం లో ఒక రోజు పోలీస్ సమస్యలు ను ఉన్నతస్థాయి అధికారులు చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎవరు చెయ్యని విధంగా నాడు ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో  దీవంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక  మహిళను హోం మంత్రి గా పెడితే ,నేడు ఆయన   తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో  కూడా మహిళ ను హోం మంత్రి ని చేసారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...