Skip to main content

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు భాగంగా గుడివాడ ఒన్ టౌన్ పోలీస్ స్టేషను లో    రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి  వెంకటేశ్వరరావు (నాని) , జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్  బాబు పోలీస్   అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకున్నా...ఈ దేశాన్ని రక్షించేది సైన్యం మనకు ఉన్నటువంటి అత్యున్నత  వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.పోలీస్ అంటే ప్రజలకు భయముంటుంది అదేవిధంగా మనకు ఎదైన అవసరమయినప్పుడు మొట్టమొదటి గుర్తుకు వచ్చేది పోలీస్.ఈ సమాజంలో సంఘం లో ప్రజలను రక్షించేటువంటి వ్యవస్థ అటువంటి పోలీసు విది నిర్వహణ వారి ప్రాణాలు సైతం పోగోట్డుకునే వ్యవస్థ , పోలీస్ మిలటరీ.వీది నిర్వహణ లో అమరులైన పోలీసులు ను ప్రతి సంవత్సరం అక్టోబర్ లో వారం రోజుల పాటు వారి స్మరించుకుంటున్నాం.పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకుంటూ వివిధ కారణాలు తో రక్తం కావలసిన ప్రజానీకానికి వారి రక్తదానం కార్యక్రమం ఇవ్వడం పోలీసులు ను అభినందిస్తున్న.ఇటువంటి కార్యక్రమం లో నేను కూడా భాగస్వామి గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర లో పోలీస్ సమస్యలు ను కూడా తెలుసుకున్నారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు కూడా వారాంతపు సెలవు ఉండాలని దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది వారం లో ఒక రోజు పోలీస్ సమస్యలు ను ఉన్నతస్థాయి అధికారులు చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎవరు చెయ్యని విధంగా నాడు ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో  దీవంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక  మహిళను హోం మంత్రి గా పెడితే ,నేడు ఆయన   తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో  కూడా మహిళ ను హోం మంత్రి ని చేసారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.