Skip to main content

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు భాగంగా గుడివాడ ఒన్ టౌన్ పోలీస్ స్టేషను లో    రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి  వెంకటేశ్వరరావు (నాని) , జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్  బాబు పోలీస్   అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకున్నా...ఈ దేశాన్ని రక్షించేది సైన్యం మనకు ఉన్నటువంటి అత్యున్నత  వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.పోలీస్ అంటే ప్రజలకు భయముంటుంది అదేవిధంగా మనకు ఎదైన అవసరమయినప్పుడు మొట్టమొదటి గుర్తుకు వచ్చేది పోలీస్.ఈ సమాజంలో సంఘం లో ప్రజలను రక్షించేటువంటి వ్యవస్థ అటువంటి పోలీసు విది నిర్వహణ వారి ప్రాణాలు సైతం పోగోట్డుకునే వ్యవస్థ , పోలీస్ మిలటరీ.వీది నిర్వహణ లో అమరులైన పోలీసులు ను ప్రతి సంవత్సరం అక్టోబర్ లో వారం రోజుల పాటు వారి స్మరించుకుంటున్నాం.పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకుంటూ వివిధ కారణాలు తో రక్తం కావలసిన ప్రజానీకానికి వారి రక్తదానం కార్యక్రమం ఇవ్వడం పోలీసులు ను అభినందిస్తున్న.ఇటువంటి కార్యక్రమం లో నేను కూడా భాగస్వామి గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర లో పోలీస్ సమస్యలు ను కూడా తెలుసుకున్నారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు కూడా వారాంతపు సెలవు ఉండాలని దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది వారం లో ఒక రోజు పోలీస్ సమస్యలు ను ఉన్నతస్థాయి అధికారులు చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎవరు చెయ్యని విధంగా నాడు ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో  దీవంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక  మహిళను హోం మంత్రి గా పెడితే ,నేడు ఆయన   తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో  కూడా మహిళ ను హోం మంత్రి ని చేసారు..

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.