Skip to main content

స్కూల్ పిల్లల బ్యాగ్ తో దూకిన చంద్రబాబు నాయుడు. బుగ్గన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వేసిన జోకులు వింటే నవ్వకుండా ఉండలేరు.


వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి పనులకు ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారి నేతలు వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి బుగ్గన. శుక్రవారం అమరావతి లో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన బుగ్గన వైఎస్ఆర్సిపి పార్టీ పై గత కొన్ని రోజులుగా టిడిపి పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అవాస్తవాలను ప్రజల ముందుకు తెస్తోందని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా మంత్రి బుగ్గన చంద్రబాబు నాయుడు గారి పై మీడియా ప్రతినిధులకు ఒక జోక్ చెప్పారు.
ఒకనాడు హెలికాఫ్టర్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఒక స్కూల్ పిల్లాడు, పరమహంసగారు ప్రయాణిస్తుండగా. హెలికాప్టర్ టెక్నికల్ ఫెయిల్యూర్ రావడంత... పైలెట్ హెలికాప్టర్ లో ఉన్న మూడు పారాషూట్ ల సహాయంతో కిందకు దూక మని చెప్తాడని వెంటనే సచిన్ గారు తాను క్రికెట్ ఆడటం ఎంతో ముఖ్యమని భావించి ఆ హెలికాప్టర్లో నుంచి పారాచూట్ సాయంతో కిందకు దూకుతారని ఇక పైలెట్ తన ఫ్యామిలీతో ఉండాలని భావించి తాను ఒక పారాచూట్ తో దూకేస్తాడని. తాను ఆంధ్ర రాష్ట్రానికి భారత దేశానికి ఎంతో ముఖ్యం అని చెప్పి మిగిలిన ఒక పారాషూట్ ను ధరించి చంద్రబాబునాయుడు గారు దూకేస్తారని ఇక మిగిలిన రాజహంస లాంటి గొప్ప వారు తనకు వయసు అయిపోయింది అని

చిన్న వయసు వాడైనా బాలుడిని మిగిలిన ఒక పారాషూట్ ధరించి దూకమని చెప్తారని ఇంతలో ఆ బాలుడు రాజహంస గారితో మన దగ్గర రెండు పారాషూట్ లు ఉన్నాయని. తొందర పాటు తనంతో చంద్రబాబు నాయుడు గారు తన స్కూల్ బ్యాగ్ ను ధరించి హెలికాఫ్టర్ నుంచి దూకారు అని చమత్కరించారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...