Skip to main content

సోషల్ మీడియాలో కామెంట్లపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: వైసీపీ నేత సుధాకర్ బాబు




నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు వైస్సార్సీపీ కుటంబ సభ్యలుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి 2000 మందితో తప్పుడు పోస్టింగ్ లు చేయిస్తున్నారు..
చంద్రబాబు, లోకేష్ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటంబపై చేయిస్తున్న ప్రచారంపై మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి..
చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు చూసి ఆ పార్టీ నాయకులే అసహ్యచుకుంటున్నారు..
మహిళలు వినలేని మాటలు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు..
చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్ లు పెడితే
 పోలీసులకు పిర్యాదు చేయాల్సింది..
ఎవరో పెట్టిన పోస్టింగ్ ను పట్టుకొని చంద్రబాబు వైస్సార్సీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారు..
 ఎన్నికల్లో ఓడిపోవడం, కొడుకు పనికిమాలిన వాడు కావడంతో చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు..
చంద్రబాబును వెంటనే వైద్యలకు చూపించాలి..
చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షం..
చంద్రబాబు సోషల్ మీడియాలలో చివరకి ఎన్టీఆర్ ను కూడా వదలలేదు..
జగన్మోహన్ రెడ్డి నలుగున్నార లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణచుకోలేకపోతున్నారు..
జూనియర్ ఆర్టిస్ట్ లతో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయించావు..
చంద్రబాబుపై పెట్టిన పోస్టింగ్ పై ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు..
 సోషల్ మీడియాలో వైస్సార్ కుటుంబంపై తప్పుడు పోస్టింగ్ లు చెస్తుంది చంద్రబాబు, లోకేష్ దీనిపై చర్చకు సిద్ధం..
నాలుగు రోజుల్లో చంద్రబాబు చర్చకు రావాలి లేదంటే లోకేష్ ను అయిన చర్చకు పంపాలి..
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దరిద్రం..
జగన్మోహన్ రెడ్డి తెస్తున్న విప్లవాత్మక మార్పులు చంద్రబాబు కు నచ్చడం లేదు..
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి.
బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పించారు..
స్థానికులు పరిశ్రమల్లో 75 ఉద్యోగాలు కల్పిస్తూ చట్టం చేశారు..

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...