Skip to main content

సోషల్ మీడియాలో కామెంట్లపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: వైసీపీ నేత సుధాకర్ బాబు




నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు వైస్సార్సీపీ కుటంబ సభ్యలుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి 2000 మందితో తప్పుడు పోస్టింగ్ లు చేయిస్తున్నారు..
చంద్రబాబు, లోకేష్ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటంబపై చేయిస్తున్న ప్రచారంపై మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి..
చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు చూసి ఆ పార్టీ నాయకులే అసహ్యచుకుంటున్నారు..
మహిళలు వినలేని మాటలు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు..
చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్ లు పెడితే
 పోలీసులకు పిర్యాదు చేయాల్సింది..
ఎవరో పెట్టిన పోస్టింగ్ ను పట్టుకొని చంద్రబాబు వైస్సార్సీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారు..
 ఎన్నికల్లో ఓడిపోవడం, కొడుకు పనికిమాలిన వాడు కావడంతో చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు..
చంద్రబాబును వెంటనే వైద్యలకు చూపించాలి..
చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షం..
చంద్రబాబు సోషల్ మీడియాలలో చివరకి ఎన్టీఆర్ ను కూడా వదలలేదు..
జగన్మోహన్ రెడ్డి నలుగున్నార లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణచుకోలేకపోతున్నారు..
జూనియర్ ఆర్టిస్ట్ లతో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయించావు..
చంద్రబాబుపై పెట్టిన పోస్టింగ్ పై ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు..
 సోషల్ మీడియాలో వైస్సార్ కుటుంబంపై తప్పుడు పోస్టింగ్ లు చెస్తుంది చంద్రబాబు, లోకేష్ దీనిపై చర్చకు సిద్ధం..
నాలుగు రోజుల్లో చంద్రబాబు చర్చకు రావాలి లేదంటే లోకేష్ ను అయిన చర్చకు పంపాలి..
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దరిద్రం..
జగన్మోహన్ రెడ్డి తెస్తున్న విప్లవాత్మక మార్పులు చంద్రబాబు కు నచ్చడం లేదు..
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి.
బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పించారు..
స్థానికులు పరిశ్రమల్లో 75 ఉద్యోగాలు కల్పిస్తూ చట్టం చేశారు..

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.