Skip to main content

సోషల్ మీడియాలో కామెంట్లపై చర్చకు చంద్రబాబు సిద్ధమా?: వైసీపీ నేత సుధాకర్ బాబు




నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు వైస్సార్సీపీ కుటంబ సభ్యలుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి 2000 మందితో తప్పుడు పోస్టింగ్ లు చేయిస్తున్నారు..
చంద్రబాబు, లోకేష్ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటంబపై చేయిస్తున్న ప్రచారంపై మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి..
చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు చూసి ఆ పార్టీ నాయకులే అసహ్యచుకుంటున్నారు..
మహిళలు వినలేని మాటలు మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు..
చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్ లు పెడితే
 పోలీసులకు పిర్యాదు చేయాల్సింది..
ఎవరో పెట్టిన పోస్టింగ్ ను పట్టుకొని చంద్రబాబు వైస్సార్సీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి అంటగడుతున్నారు..
 ఎన్నికల్లో ఓడిపోవడం, కొడుకు పనికిమాలిన వాడు కావడంతో చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు..
చంద్రబాబును వెంటనే వైద్యలకు చూపించాలి..
చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షం..
చంద్రబాబు సోషల్ మీడియాలలో చివరకి ఎన్టీఆర్ ను కూడా వదలలేదు..
జగన్మోహన్ రెడ్డి నలుగున్నార లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణచుకోలేకపోతున్నారు..
జూనియర్ ఆర్టిస్ట్ లతో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేయించావు..
చంద్రబాబుపై పెట్టిన పోస్టింగ్ పై ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు..
 సోషల్ మీడియాలో వైస్సార్ కుటుంబంపై తప్పుడు పోస్టింగ్ లు చెస్తుంది చంద్రబాబు, లోకేష్ దీనిపై చర్చకు సిద్ధం..
నాలుగు రోజుల్లో చంద్రబాబు చర్చకు రావాలి లేదంటే లోకేష్ ను అయిన చర్చకు పంపాలి..
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం ప్రజల దరిద్రం..
జగన్మోహన్ రెడ్డి తెస్తున్న విప్లవాత్మక మార్పులు చంద్రబాబు కు నచ్చడం లేదు..
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి.
బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత కల్పించారు..
స్థానికులు పరిశ్రమల్లో 75 ఉద్యోగాలు కల్పిస్తూ చట్టం చేశారు..

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...