Skip to main content

దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చంద్రబాబు..నేడు జగన్ కి నీతులు చెపుతున్నాడు: సి.రామచంద్రయ్య


సి రామచంద్రయ్య వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయున సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు..
చంద్రబాబు కు ప్రజలు 23 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారు..
తిరుపతి కి సీఎం వెళ్ళినప్పుడు సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు..
మనిషికి భక్తి ఉందో లేదా అనేది ముఖ్యం..
జగన్మోహన్ రెడ్డి ఒక్క తిరుపతి నే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు పులిష్ గా మాట్లాడుతున్నారు..
కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా..
దుర్గమ్మ గుడిలో క్షద్ర పూజలు చేయించింది నువ్వు కదా..
తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కదా..
తిరుపతి లో సంతకం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గతం..
ప్రజలకు హామీ ఇచ్చిన సంతకం అమలు చేయకపోతే తప్పు..
నువ్వు చేసిన సంతకాలు పరిస్థితి ఏమిటో చంద్రబాబు సమాధానం చెప్పాలి..
రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపులు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చంద్రబాబు చేశారు..
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క సంతకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు..
నీచ సాంస్కృతికి చంద్రబాబు విష వృక్షం..
జగన్మోహన్ రెడ్డికి సంబందం లేని విషయాలను చంద్రబాబు మాట్లాడుతున్నారు..
ఎన్టీఆర్ పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కదా
విష సంస్కృతికి మూల పురుషుడు చంద్రబాబు..
జగన్మోహన్ రెడ్డి కుటంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు సోసిల్ మీడియాలో రాతలు రాయించావు..
టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటంబ సభ్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు..
ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
లోక కల్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటునట్లు చంద్రబాబు అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు..
ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రతినిత్యం బురద జల్లుతున్నారు..
చంద్రబాబు తన కోవర్ట్ లను బీజేపీలోకి పంపారు..
చంద్రబాబు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదు..
ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాప్ లను నడిపింది..
సీఎం మోడీని కలిస్తే కేసులు కోసమని చంద్రబాబు మాట్లాడుతారా..
మోడీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..
చంద్రబాబు విమర్శలుపై బీజేపీ నాయకులు స్పందించాలి..
టీడీపీ అనేది ముగిసిన అధ్యయనం..
పోలవరం ను ఎటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నే చెప్పారు..

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...