Skip to main content

దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చంద్రబాబు..నేడు జగన్ కి నీతులు చెపుతున్నాడు: సి.రామచంద్రయ్య


సి రామచంద్రయ్య వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయున సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు..
చంద్రబాబు కు ప్రజలు 23 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారు..
తిరుపతి కి సీఎం వెళ్ళినప్పుడు సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు..
మనిషికి భక్తి ఉందో లేదా అనేది ముఖ్యం..
జగన్మోహన్ రెడ్డి ఒక్క తిరుపతి నే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు పులిష్ గా మాట్లాడుతున్నారు..
కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా..
దుర్గమ్మ గుడిలో క్షద్ర పూజలు చేయించింది నువ్వు కదా..
తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కదా..
తిరుపతి లో సంతకం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గతం..
ప్రజలకు హామీ ఇచ్చిన సంతకం అమలు చేయకపోతే తప్పు..
నువ్వు చేసిన సంతకాలు పరిస్థితి ఏమిటో చంద్రబాబు సమాధానం చెప్పాలి..
రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపులు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చంద్రబాబు చేశారు..
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క సంతకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు..
నీచ సాంస్కృతికి చంద్రబాబు విష వృక్షం..
జగన్మోహన్ రెడ్డికి సంబందం లేని విషయాలను చంద్రబాబు మాట్లాడుతున్నారు..
ఎన్టీఆర్ పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కదా
విష సంస్కృతికి మూల పురుషుడు చంద్రబాబు..
జగన్మోహన్ రెడ్డి కుటంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు సోసిల్ మీడియాలో రాతలు రాయించావు..
టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటంబ సభ్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు..
ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
లోక కల్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటునట్లు చంద్రబాబు అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు..
ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రతినిత్యం బురద జల్లుతున్నారు..
చంద్రబాబు తన కోవర్ట్ లను బీజేపీలోకి పంపారు..
చంద్రబాబు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదు..
ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాప్ లను నడిపింది..
సీఎం మోడీని కలిస్తే కేసులు కోసమని చంద్రబాబు మాట్లాడుతారా..
మోడీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..
చంద్రబాబు విమర్శలుపై బీజేపీ నాయకులు స్పందించాలి..
టీడీపీ అనేది ముగిసిన అధ్యయనం..
పోలవరం ను ఎటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నే చెప్పారు..

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...