Skip to main content

దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించిన చంద్రబాబు..నేడు జగన్ కి నీతులు చెపుతున్నాడు: సి.రామచంద్రయ్య


సి రామచంద్రయ్య వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయున సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు..
చంద్రబాబు కు ప్రజలు 23 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారు..
తిరుపతి కి సీఎం వెళ్ళినప్పుడు సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు..
మనిషికి భక్తి ఉందో లేదా అనేది ముఖ్యం..
జగన్మోహన్ రెడ్డి ఒక్క తిరుపతి నే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు..
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు పులిష్ గా మాట్లాడుతున్నారు..
కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా..
దుర్గమ్మ గుడిలో క్షద్ర పూజలు చేయించింది నువ్వు కదా..
తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కదా..
తిరుపతి లో సంతకం అనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గతం..
ప్రజలకు హామీ ఇచ్చిన సంతకం అమలు చేయకపోతే తప్పు..
నువ్వు చేసిన సంతకాలు పరిస్థితి ఏమిటో చంద్రబాబు సమాధానం చెప్పాలి..
రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపులు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చంద్రబాబు చేశారు..
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క సంతకాన్ని చంద్రబాబు అమలు చేయలేదు..
నీచ సాంస్కృతికి చంద్రబాబు విష వృక్షం..
జగన్మోహన్ రెడ్డికి సంబందం లేని విషయాలను చంద్రబాబు మాట్లాడుతున్నారు..
ఎన్టీఆర్ పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కదా
విష సంస్కృతికి మూల పురుషుడు చంద్రబాబు..
జగన్మోహన్ రెడ్డి కుటంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు సోసిల్ మీడియాలో రాతలు రాయించావు..
టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటంబ సభ్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారు..
ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
లోక కల్యాణం కోసం జగన్మోహన్ రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటునట్లు చంద్రబాబు అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు..
ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రతినిత్యం బురద జల్లుతున్నారు..
చంద్రబాబు తన కోవర్ట్ లను బీజేపీలోకి పంపారు..
చంద్రబాబు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోలేదు..
ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ షాప్ లను నడిపింది..
సీఎం మోడీని కలిస్తే కేసులు కోసమని చంద్రబాబు మాట్లాడుతారా..
మోడీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..
చంద్రబాబు విమర్శలుపై బీజేపీ నాయకులు స్పందించాలి..
టీడీపీ అనేది ముగిసిన అధ్యయనం..
పోలవరం ను ఎటిఎంలా మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ నే చెప్పారు..

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.