Skip to main content

ముకేశ్‌ అంబానీ ఇంట దీపావళి సందడి

 
ముకేశ్‌ అంబానీ ఇంట దీపావళి సందడిప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ ఇంట మరోసారి సందడి మొదలైంది. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముంబయి ఇండియన్స్‌ జట్టు ఆటగాళ్లకు ఆహ్వానం అందింది. ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, జహీర్ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌ తదితరులు వారి సతీమణులతో ఈ వేడుకకు హాజరయ్యారు. వీరితో పాటు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, మహేలా జయవర్దనే, ఆకాశ్‌ అంబానీ- శ్లోకా మెహతా, ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌, అజయ్‌-స్వాతి పిరమాల్‌లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
ముకేశ్‌ అంబానీ ఇంట దీపావళి సందడి

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.