Skip to main content

నవంబర్ 17లోగా తీర్పు


అయోధ్య
అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. పెట్టిన డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు పూర్తయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు అయోద్య కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. నవంబరు 17వ తేదీలోగా తీర్పు ఎప్పుడైనా వెల్లడించే అవకాశముంది. ఏదైనా చెప్పాలనుకుంటే మూడురోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలపాలని సుప్రీంకోర్టు తెలిపింది. అయోధ్యకేసుపై దాదాపు 40 రోజుల పాటు సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఆఖరి రోజు అయోధ్య అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.