Skip to main content

ఈ నెల 14కి మారిన చిరంజీవి-జగన్ ల లంచ్ భేటీ


సైరా సినిమాతో ఘన విజయం సాధించిన మెగా ఫ్యామిలీ సినిమా చూడటానికి ap సీఎం జగన్ ని ఆహ్వానించటానికి శుక్రవారానికి అపాయింట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
credit: third party image reference
అయితే ఈ భేటీలో చిన్న మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఖరారైన భేటీ 14కి మారినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ చిరంజీవిని, రామ్ చరణ్ ని లంచ్ కి ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి.
credit: third party image reference
అయితే ఈ భేటీ సినిమా వరకే పరిమితం అవుతుందా, లేక రాజకీయ చర్చకి తెరతీస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాగా చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తుండగా ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...