Skip to main content

వేయి విద్యుత్ బస్సులు టెండర్లకు ఆహ్వానం


అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. తొలిదశలో 350 విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఆహ్వానించింది.వేయి విద్యుత్ బస్సులు-టెండర్లకు ఆహ్వానం. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యత్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. తొలిదశలో 350 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆహ్వానించింది.12 ఏళ్లకాలపరిమితితో ఈ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచింది.ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశంలో తొమ్మిదికంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...